ETV Bharat / state

'జగన్ బెయిల్ రద్దు'పై కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై సీబీఐ న్యాయస్థానంలో నేడు విచారణ జరిగింది. చివరి అవకాశంగా తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

author img

By

Published : May 17, 2021, 12:10 PM IST

జగన్ బెయిల్ రద్దు, ఏపీ ముఖ్యమంత్రి జగన్
raghurama petition, cm jagan bail

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. ఈ మేరకు చివరి అవకాశం కల్పించిన సీబీఐ న్యాయస్థానం... తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. ఈ మేరకు చివరి అవకాశం కల్పించిన సీబీఐ న్యాయస్థానం... తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.