ETV Bharat / state

మందుబాబుల్లో ఏ మాత్రం భయం లేదు

author img

By

Published : May 7, 2021, 11:01 AM IST

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. మందు బాబుల్లో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. రాత్రి కర్ఫ్యూ ప్రకటనతో సాయంత్రం అయితే చాలు.. వైన్‌షాపుల ముందు జనాలు బారులు తీరుతున్నారు. దీంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ భారీగా పెరిగిపోతోంది.

covid rules at wine shops
covid rules at wine shops

కరోనా రెండో దశ దృష్ట్యా.. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. రాత్రి 8 గంటల తరువాత దుకాణాలు బంద్​ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని వైన్‌షాప్‌లు సాయంత్రం నుంచే మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి.

జనాలు అధిక సంఖ్యలో దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. మాస్క్​, భౌతికదూరం లాంటి నియమాలేవి పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ.. నువ్వా, నేనా అన్న రీతిలో మందు కోసం పోటీ పడుతున్నారు.

కరోనా రెండో దశ దృష్ట్యా.. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. రాత్రి 8 గంటల తరువాత దుకాణాలు బంద్​ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని వైన్‌షాప్‌లు సాయంత్రం నుంచే మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి.

జనాలు అధిక సంఖ్యలో దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. మాస్క్​, భౌతికదూరం లాంటి నియమాలేవి పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ.. నువ్వా, నేనా అన్న రీతిలో మందు కోసం పోటీ పడుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.