ETV Bharat / state

ధర్నా చౌక్​ వద్ద ఆందోళన

హైదరాబాద్​లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్​ వద్ద సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సహకార పరపతి రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆందోళన చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

author img

By

Published : Feb 27, 2019, 7:47 PM IST

బ్యాంకు ఉద్యోగులు

ప్రభుత్వం సహకార పరపతి రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్​ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్​ వద్ద ధర్నా నిర్వహించారు. బ్యాంకు పరిపాలన, నిర్వహణ ఖర్చు తగ్గించి రైతాంగానికి స్వల్ప వడ్డీ రేట్లలో రుణాలు కల్పించవచ్చని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.జనార్దన్ రావు తెలిపారు.

ఇవీ చదవండి:'సహకారం అందిస్తాం'

సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల సమస్యల విషయంలో సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ధర్నా చౌక్​ వద్ద ఆందోళన

ప్రభుత్వం సహకార పరపతి రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్​ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్​ వద్ద ధర్నా నిర్వహించారు. బ్యాంకు పరిపాలన, నిర్వహణ ఖర్చు తగ్గించి రైతాంగానికి స్వల్ప వడ్డీ రేట్లలో రుణాలు కల్పించవచ్చని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.జనార్దన్ రావు తెలిపారు.

ఇవీ చదవండి:'సహకారం అందిస్తాం'

సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల సమస్యల విషయంలో సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ధర్నా చౌక్​ వద్ద ఆందోళన
Intro:tg_wgl_41_27_varsham_av_c4
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో అకస్మాత్తుగా ఓ మోస్తారు వర్షం కురిసింది రోడ్డు పైకి నీరు చేరడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి అకాల వర్షంతో పంటలు ఏ రకంగా నాశనమయ్యాయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు


Body:tg_wgl_41_27_varsham_av_c4


Conclusion:tg_wgl_41_27_varsham_av_c4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.