ETV Bharat / state

మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​

మద్యంపై ప్రత్యక్ష యుద్ధానికి భాజపా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్‌ అన్నారు. హైదరాబాద్​ ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​ వద్ద భాజపా నేత డీకే అరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్షలో పాల్గొన్నారు.

author img

By

Published : Dec 12, 2019, 5:07 PM IST

professor nageshwar support to dk aruna 2 days strike in hyderabad
మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​


హైదరాబాద్​ ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​ వద్ద భాజపా ఆధ్వర్యంలో డీకే అరుణ రెండు రోజుల మహిళా సంకల్ప దీక్ష చేపట్టారు. దీక్షకు మాజీ ఎమ్మెల్సీ, ఆచార్య నాగేశ్వర్‌ సంఘీభావం తెలిపారు. మద్యంపై ప్రత్యక్ష యుద్ధానికి భాజపా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.

నిషేధించాలి

మద్యాన్ని నిషేధిస్తే పేదల ఆదాయం పెరుగుతుందని నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలకు మద్యం పెద్ద ఆదాయ వనరుగా మారటం దురదృష్టకరమని.. మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యంలేని గ్రామాలు లేవని తెలిపారు.

మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​

ఇవీ చూడండి: కాలిన మృతదేహం దిశదే..!


హైదరాబాద్​ ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​ వద్ద భాజపా ఆధ్వర్యంలో డీకే అరుణ రెండు రోజుల మహిళా సంకల్ప దీక్ష చేపట్టారు. దీక్షకు మాజీ ఎమ్మెల్సీ, ఆచార్య నాగేశ్వర్‌ సంఘీభావం తెలిపారు. మద్యంపై ప్రత్యక్ష యుద్ధానికి భాజపా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.

నిషేధించాలి

మద్యాన్ని నిషేధిస్తే పేదల ఆదాయం పెరుగుతుందని నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలకు మద్యం పెద్ద ఆదాయ వనరుగా మారటం దురదృష్టకరమని.. మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యంలేని గ్రామాలు లేవని తెలిపారు.

మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​

ఇవీ చూడండి: కాలిన మృతదేహం దిశదే..!

TG_Hyd_21_12_Nageswar_at_Deeksha_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) మద్యంపై ప్రత్యక్ష యుద్దానికి భాజపా నాయకులు కార్యకర్తలు సిద్దం కావాలని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్‌ అన్నారు. మద్యాన్ని నిషేదిస్తే పేదల ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద భాజపా ఆధ్వర్యంలో డీకే అరుణ చేపట్టిన రెండు రోజుల మహిళా సంకల్ప దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వాలకు మద్యం పెద్ద ఆదాయ వనరుగా మారటం దురదృష్టకరమని...మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి కాని మద్యంలేని గ్రామాలు లేవని నాగేశ్వర్ తెలిపారు. మద్యం వల్లే దిశ హత్య జరిగిందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తెరాసను గెలిపిస్తే బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ మద్యం తెలంగాణ చేశారని ఆరోపించారు. ప్రతి వైన్స్ షాప్ దగ్గర ధర్నా చెద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బైట్: ఆచార్య నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ బైట్: రాజాసింగ్, గోషామహాల్ ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.