ETV Bharat / state

లాలాపేట్​ ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ

author img

By

Published : Sep 16, 2020, 10:43 AM IST

హైదరాబాద్​ లాలాపేట్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అనాథ శరణాలయంలో చిన్నారులకు భాజపా ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

bjp leaders fruits distribution at lalapet
లాలాపేట్​ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, చిన్నారులకు పండ్ల పంపిణీ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2022 వరకు దేశంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని భాజపా గ్రేటర్​ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్​గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్​ లాలాపేట్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అనాథశరణాలయంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.

దేశానికి ఎంతో సేవ చేస్తున్న ప్రధానమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ వారం రోజులపాటు సికింద్రాబాద్​, తదితర ప్రాంతాల్లో పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సతీష్​గౌడ్​ తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2022 వరకు దేశంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని భాజపా గ్రేటర్​ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్​గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్​ లాలాపేట్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అనాథశరణాలయంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.

దేశానికి ఎంతో సేవ చేస్తున్న ప్రధానమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ వారం రోజులపాటు సికింద్రాబాద్​, తదితర ప్రాంతాల్లో పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సతీష్​గౌడ్​ తెలిపారు.

ఇదీ చదవండిః మొక్కల పుట్టినరోజు వేడుకలు చూదము రారండి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.