కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాహుల్గాంధీకి పంపారు. అసెంబ్లీ, ఎమ్మెల్సీ, లోక్సభ టికెట్ల కేటాయింపు అంశాల్లో కాంగ్రెస్ రాష్ట్ర నేతల తీరుపై పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపులో ధనప్రభావం తీవ్రంగా ఉందని ఆరోపించారు. భాజపాలో చేరేందుకు సుముఖత చూపిస్తున్న పొంగులేటి ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు మోదీని కలువనున్నారు.ఇవీ చూడండి:నేడు రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాక