Rakshabandan: అన్నా చెల్లెలి అనుబంధం.. రక్షాబంధన్ - Telangana news
తెలంగాణలో రక్షా బంధన్ వేడుకలు అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సోదరుల చేతికి రాఖీ కట్టి తమ జీవితంలో వారెంత ముఖ్యమో వారి సోదరీమణులు చెబుతున్నారు. ఏ ఆపదొచ్చినా అండగా ఉంటానని అన్నాతమ్ముళ్లు వారి తోబుట్టువులకు అభయమిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నాయకులను సోదరులుగా భావిస్తూ మహిళా కార్యకర్తలు, సోదరీమణులు రాఖీ కట్టి.. మిఠాయిలు తినిపించారు.
రక్షాబంధన్
By
Published : Aug 22, 2021, 5:09 PM IST
మహిళా ప్రజాప్రతినిధులు కట్టిన రాఖీలతో తన చేయి నిండిపోయిందని చూపిస్తున్న మంత్రి కేటీఆర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రాఖీ కడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కరాఖీ కట్టిన అనంతరం ఏపీ సీఎం జగన్కు మిఠాయి తినిపిస్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినిరక్షాబంధన్ సందర్భంగా తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు రాఖీ కట్టిన మాజీమంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత, ములుగు ఎమ్మెల్యే సీతక్కరాఖీ కడుతున్న మాజీమంత్రి పరిటాల సునీతలోటస్పాండ్లో పార్టీ నేత కొండారాఘవరెడ్డికి రాఖీ కడుతున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్మంత్రి శ్రీనివాస్గౌడ్ఉప సభాపతి పద్మారావుమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు రాఖీ కడుతున్న ప్రజాహిత బ్రహ్మకుమారి నిర్వాహకులుగోవా సీఎం ప్రమోద్ సావంత్కు రాఖీ కడుతున్న యువతిఎంపీ సంతోశ్కుమార్కు రాఖీ కడుతున్న ఆయన సోదరి సౌమ్య