ETV Bharat / state

'మహిళ హత్య కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు'

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలు ద్వారా గాలిస్తున్నారు.

author img

By

Published : Aug 12, 2019, 3:41 PM IST

'మహిళ హత్య కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు'


హైదరాబాద్ గోల్కొండ పోలీస్​స్టేషన్ పరిధిలోని మోతే దర్వాజలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపడుతున్నారు. ప్రధానంగా కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితుడు బషీర్​కు ఇద్దరు భార్యలని... హత్యకు గురైన ఆమె రెండో భార్యని పోలీసులు తెలిపారు.

'మహిళ హత్య కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు'

ఇదీ చూడండి : మోతీ దర్వాజాలో భార్య గొంతు కోసిన భర్త


హైదరాబాద్ గోల్కొండ పోలీస్​స్టేషన్ పరిధిలోని మోతే దర్వాజలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపడుతున్నారు. ప్రధానంగా కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితుడు బషీర్​కు ఇద్దరు భార్యలని... హత్యకు గురైన ఆమె రెండో భార్యని పోలీసులు తెలిపారు.

'మహిళ హత్య కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు'

ఇదీ చూడండి : మోతీ దర్వాజాలో భార్య గొంతు కోసిన భర్త

tg_mbnr_09_12_thungabhadra_ku_varada_avb_ts10096
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.