ETV Bharat / state

పిల్లలను చంపి... ఆత్మహత్య చేసుకున్న దంపతులు

నందికొట్కూరు పట్టణ బుడగ జంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.

author img

By

Published : Mar 20, 2019, 12:52 PM IST

Updated : Mar 20, 2019, 1:17 PM IST

దంపతుల ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న దంపతులు
కర్నూల్ జిల్లా నందికొట్కూరులో నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వీరాంజనేయులు (35), వసంత (32) రామలక్ష్మి(7) రాజేష్ (5) రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడాన్ని గమనించిన స్థానికులుఅనుమానంతో కిటికీ తీసి చూస్తే... కుటుంబమంతా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేసుకున్న సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ ఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకునిమృతదేహాలను శవపంచనామాకుతరలించారు.

ఆర్థిక కారణాలా... కుటుంబ కలహాలా...?

ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆత్మహత్యకు ఆర్థికపరమైన కారణాలేమైనాఉన్నాయా? లేక కుటుంబ కలహాలా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.


ఇవీ చూడండి :మావోయిస్టు కరపత్రాల కలకలం

ఆత్మహత్య చేసుకున్న దంపతులు
కర్నూల్ జిల్లా నందికొట్కూరులో నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వీరాంజనేయులు (35), వసంత (32) రామలక్ష్మి(7) రాజేష్ (5) రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడాన్ని గమనించిన స్థానికులుఅనుమానంతో కిటికీ తీసి చూస్తే... కుటుంబమంతా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేసుకున్న సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ ఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకునిమృతదేహాలను శవపంచనామాకుతరలించారు.

ఆర్థిక కారణాలా... కుటుంబ కలహాలా...?

ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆత్మహత్యకు ఆర్థికపరమైన కారణాలేమైనాఉన్నాయా? లేక కుటుంబ కలహాలా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.


ఇవీ చూడండి :మావోయిస్టు కరపత్రాల కలకలం


New Delhi, Mar 20 (ANI): Former Telangana Minister and Congress leader DK Aruna joined Bharatiya Janata Party (BJP) in the presence of ruling party's president, Amit Shah on Tuesday in Delhi. Union Minister of Health and Family Welfare JP Nadda, BJP National General Secretary Ram Madhav and other leaders were also present while Aruna was inducted into the party. A former Congress MLA from Gadwal constituency in Telangana, Aruna has also served as the Minister for information and Public Relations in Telangana. Speaking to ANI, Former Minister and Telangana Congress party leader DK Aruna said, "The Telangana Rashtra Samiti (TRS) came to power second time due to several reasons. Today, there's no hope for Congress to come to power in Telangana again. I joined BJP as there's need for BJP to come to power there to fulfill people's aspirations."
Last Updated : Mar 20, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.