ETV Bharat / state

పికెట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని పికెట్​ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. 2015 నుండి రావలసిన పే స్కేలును అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Jun 25, 2019, 5:57 PM IST

rtc_employees_dharna

గత పది నెలలుగా యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తుందని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి చెల్లింపులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు పికెట్​ డిపో ముందు ధర్నాకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని... 2015 నుంచి కార్మికులకు రావాల్సిన పే స్కేలు త్వరగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.

పికెట్ డిపో ముందుఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇవీ చూడండి:మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం

గత పది నెలలుగా యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తుందని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి చెల్లింపులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు పికెట్​ డిపో ముందు ధర్నాకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని... 2015 నుంచి కార్మికులకు రావాల్సిన పే స్కేలు త్వరగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.

పికెట్ డిపో ముందుఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇవీ చూడండి:మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.