ETV Bharat / state

ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్న ఎమ్మెల్యే

author img

By

Published : Jun 7, 2020, 1:56 PM IST

మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు... ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తన నివాసంలోని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

mla mahesh reddy celeaned his home
ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్న ఎమ్మెల్యే

మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు హైదరాబాద్​లోని తన నివాసంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. స్యయంగా తానే తన ఇంటిని శుభ్రపరుచుకున్నారు. పూల తొట్టిల్లో ఉన్న నీటిని తొలగించి మంచి నీటిని పోశారు.

అంటువ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు విధిగా మన ఇంట్లో, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించాలని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు హైదరాబాద్​లోని తన నివాసంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. స్యయంగా తానే తన ఇంటిని శుభ్రపరుచుకున్నారు. పూల తొట్టిల్లో ఉన్న నీటిని తొలగించి మంచి నీటిని పోశారు.

అంటువ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు విధిగా మన ఇంట్లో, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించాలని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.