ETV Bharat / state

వీక్షకులకు కనువిందు చేసిన చిత్రాలు

బంజారాహిల్స్​లోని జీవీకే మాల్​లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంది. ప్రముఖ చిత్రకారుడు హరి గీసిన చిత్రాలు వీక్షకులను మైమరిపించాయి.

author img

By

Published : Sep 30, 2019, 5:20 AM IST

వీక్షకులకు కనువిందు చేసిన చిత్రాలు

ఆయిల్‌, కాంటెపరరీ, ఆర్గాలిక్‌, మిక్స్‌ మీడియా... ఇలా అన్ని రకాల పెయింటింగ్స్‌ ఒకే చోట కళాభిమానులకు కనువిందు చేస్తున్నాయి. వీఎస్‌ఎల్‌ విజువల్‌ ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్​లోని జీవికే మాల్​లో "క్యాంపిటెన్స్‌" పేరుతో ఛారిటీ ఆర్ట్‌ షో ఏర్పాటు చేశారు. ప్రముఖ చిత్రాకారుడు హరి ఛారిటీకి నిధుల కోసం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల థీమ్స్‌తో చిత్రకారుడు హరి గీసిన ఎన్నో చిత్రాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు అద్దం పట్టే పలు చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీకి ఉపయోగించనున్నట్టు నిర్వాహకురాలు అనిత తెలిపారు.

వీక్షకులకు కనువిందు చేసిన చిత్రాలు

ఇవీ చూడండి: ఉల్లి ఎగుమతి నిషేధం- నిల్వపై పరిమితి

ఆయిల్‌, కాంటెపరరీ, ఆర్గాలిక్‌, మిక్స్‌ మీడియా... ఇలా అన్ని రకాల పెయింటింగ్స్‌ ఒకే చోట కళాభిమానులకు కనువిందు చేస్తున్నాయి. వీఎస్‌ఎల్‌ విజువల్‌ ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్​లోని జీవికే మాల్​లో "క్యాంపిటెన్స్‌" పేరుతో ఛారిటీ ఆర్ట్‌ షో ఏర్పాటు చేశారు. ప్రముఖ చిత్రాకారుడు హరి ఛారిటీకి నిధుల కోసం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల థీమ్స్‌తో చిత్రకారుడు హరి గీసిన ఎన్నో చిత్రాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు అద్దం పట్టే పలు చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీకి ఉపయోగించనున్నట్టు నిర్వాహకురాలు అనిత తెలిపారు.

వీక్షకులకు కనువిందు చేసిన చిత్రాలు

ఇవీ చూడండి: ఉల్లి ఎగుమతి నిషేధం- నిల్వపై పరిమితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.