ETV Bharat / state

నయీం ఎన్​కౌంటర్​కు ఐదేళ్లు..సహకరించిన వారిపై చర్యలేవి?

author img

By

Published : Jun 24, 2020, 7:36 AM IST

Updated : Jun 24, 2020, 3:29 PM IST

నయీం ఎన్‌కౌంటర్ కేసులో దర్యాప్తు సక్రమంగా కొనసాగడం లేదని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరిగి 5 ఏళ్లు గడిచినా నయీం నేర సామ్రాజ్యానకి సహకరించిన వారిపై చర్యలు తీసుకోలేదని పద్మనాభ రెడ్డి అన్నారు. కేంద్ర బృందం దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి లోక్‌పాల్‌కు లేఖ రాస్తున్నామన్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

nayeem
nayeem
ఎన్​కౌంటర్​ జరిగి 5 ఏళ్లు గడిచినా.. సహకరించిన వారిపై చర్యలేవి?

ఎన్​కౌంటర్​ జరిగి 5 ఏళ్లు గడిచినా.. సహకరించిన వారిపై చర్యలేవి?

ఇవీచూడండి: రూ.30 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత... 23 మంది అరెస్టు

Last Updated : Jun 24, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.