ETV Bharat / state

'వచ్చే నెలలో బంజారా, ఆదివాసీ భవన్‌లు సీఎం కేసీఆర్​ ప్రారంభిస్తారు'

author img

By

Published : Apr 8, 2021, 7:13 PM IST

బంజారాహిల్స్​లో రూ.40కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బంజారా, ఆదివాసీ భవన్​లను వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

opening-of-banjara-tribal-buildings-over-the-hands-of-the-cm-on-soon
'సీఎం చేతుల మీదుగా బంజారా, ఆదివాసీ భవనాల ప్రారంభం'

బంజారా, ఆదివాసీ భవనాలను వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర గిరిజన శాఖమంత్రి సత్యవతి రాఠోడ్ ప్రకటించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

బంజారాభవన్, ఆదివాసీ భవన్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని.. వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

బంజారా, ఆదివాసీ భవనాలను వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర గిరిజన శాఖమంత్రి సత్యవతి రాఠోడ్ ప్రకటించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

బంజారాభవన్, ఆదివాసీ భవన్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని.. వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: సాహస క్రీడల్లో ప్రతిభ... ఇండియన్ నేవీకి ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.