ETV Bharat / state

ప్రారంభమైన జాతీయ సమైక్యతా శిబిరం - ప్రారంభమైన జాతీయ సమైక్యతా శిబిరం

హైదరాబాద్ గోల్కొండలోని కేంద్రీయ విద్యాలయంలో జాతీయ సమైక్యతా శిబిరం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు ఈ శిబిరం కొనసాగనుందని నిర్వాహకులు జయ.పి. రాజప్పన్ వివరించారు.

ప్రారంభమైన జాతీయ సమైక్యతా శిబిరం
author img

By

Published : Jul 29, 2019, 5:57 PM IST

హైదరాబాద్ గోల్కొండలోని కేంద్రీయ విద్యాలయంలో జాతీయ సమైక్యతా శిబిరం ప్రారంభమైంది. విద్యార్థులలో జాతీయ సమైక్యతను పెంపొందించి, కళలపట్ల అభిరుచిని పెంచడానికి ఇలాంటి శిబిరాల ఆవశ్యకత ఉందని నిర్వాహకులు జయ పి రాజప్పన్ తెలిపారు. ఈ శిబిరంలో పదకొండు వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని ఆమె అన్నారు. భారత సమైక్యతను పెంపొందించే విధంగా రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రారంభమైన జాతీయ సమైక్యతా శిబిరం

ఇదీ చూడండి: కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ రాజీనామా

హైదరాబాద్ గోల్కొండలోని కేంద్రీయ విద్యాలయంలో జాతీయ సమైక్యతా శిబిరం ప్రారంభమైంది. విద్యార్థులలో జాతీయ సమైక్యతను పెంపొందించి, కళలపట్ల అభిరుచిని పెంచడానికి ఇలాంటి శిబిరాల ఆవశ్యకత ఉందని నిర్వాహకులు జయ పి రాజప్పన్ తెలిపారు. ఈ శిబిరంలో పదకొండు వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని ఆమె అన్నారు. భారత సమైక్యతను పెంపొందించే విధంగా రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రారంభమైన జాతీయ సమైక్యతా శిబిరం

ఇదీ చూడండి: కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.