ETV Bharat / state

బండరాళ్లు కొడుతూ వ్యక్తి మృతి... ఇద్దరికి గాయాలు

author img

By

Published : Jun 25, 2020, 1:09 PM IST

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా కలకడలో విషాదం జరిగింది. బండ రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు అది తగిలి ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

one-man-killed-and-two-were-injured-while-crushing-stone-at-kalakada-in-chittor-district
బండరాళ్లు కొడుతూ వ్యక్తి మృతి... ఇద్దరికి గాయాలు

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా కలకడ మండలంలో విషాదం జరిగింది. మండలంలోని నడిమిచర్ల పరిధి మొటుకు గ్రామంలో బండ రాళ్లు కొడుతుండగా ఒకరు మృతిచెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంటి పనులకోసం బండ రాళ్లను కొడుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

మృతుడు రెహమాన్, గాయపడిన వారు ముబారక్, అక్బర్​లుగా గుర్తించారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా కలకడ మండలంలో విషాదం జరిగింది. మండలంలోని నడిమిచర్ల పరిధి మొటుకు గ్రామంలో బండ రాళ్లు కొడుతుండగా ఒకరు మృతిచెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంటి పనులకోసం బండ రాళ్లను కొడుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

మృతుడు రెహమాన్, గాయపడిన వారు ముబారక్, అక్బర్​లుగా గుర్తించారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.