ETV Bharat / state

వారికి పాత శాఖలే...

గత ప్రభుత్వంలో నిర్వహించిన శాఖలే ఇప్పుడు ఆ ముగ్గురికి అవే శాఖలు వచ్చాయి. అదనంగా మరిన్ని శాఖలను కేటాయించారు.

author img

By

Published : Feb 19, 2019, 9:49 PM IST

Updated : Feb 20, 2019, 12:09 AM IST

జగదీష్​, ఇంద్రకరణ్​, తలసాని
వారికి పాత శాఖలే
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తైంది. మంత్రులకు శాఖలు కేటాయించారు. తలసాని శ్రీనివాస్​ యాదవ్​, ఇంద్రకరణ్​ రెడ్డి, జగదీష్​ రెడ్డికి పాత శాఖలే వచ్చాయి.

2014లో తెరాస అధికారంలోకి వచ్చిన అనంతరం బీఎస్పీ నుంచి వచ్చిన ఇంద్రకరణ్​కు దేవాదాయ, న్యాయశాఖ ఇచ్చారు. గతంలో జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావణ శాఖలను ఇప్పుడు అదనంగా కేటాయించారు.

తెదేపా నుంచి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్​ యాదవ్​ గతంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనకు పాత శాఖలనే ఇచ్చారు.

సూర్యాపేట నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగదీష్​ రెడ్డి తొలి మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం ఆ శాఖను కడియం శ్రీహరికి కేటాయించి జగదీష్​ రెడ్డికి విద్యుత్​ శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ విద్యా శాఖ అప్పగించారు.ఇవీ చదవండి:తలసానికి సన్మానం

వారికి పాత శాఖలే
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తైంది. మంత్రులకు శాఖలు కేటాయించారు. తలసాని శ్రీనివాస్​ యాదవ్​, ఇంద్రకరణ్​ రెడ్డి, జగదీష్​ రెడ్డికి పాత శాఖలే వచ్చాయి.

2014లో తెరాస అధికారంలోకి వచ్చిన అనంతరం బీఎస్పీ నుంచి వచ్చిన ఇంద్రకరణ్​కు దేవాదాయ, న్యాయశాఖ ఇచ్చారు. గతంలో జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావణ శాఖలను ఇప్పుడు అదనంగా కేటాయించారు.

తెదేపా నుంచి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్​ యాదవ్​ గతంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనకు పాత శాఖలనే ఇచ్చారు.

సూర్యాపేట నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగదీష్​ రెడ్డి తొలి మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం ఆ శాఖను కడియం శ్రీహరికి కేటాయించి జగదీష్​ రెడ్డికి విద్యుత్​ శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ విద్యా శాఖ అప్పగించారు.ఇవీ చదవండి:తలసానికి సన్మానం

Intro:TG_WGL_28_19_GODA_PATHRIKALA_AVISKARANA_AV_G1
....................
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు10 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ నెల24న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ప్రధాన మంత్రి మోదీ కృతజ్ఞత సభ కు సంబంధించిన గోడ పత్రికలను మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లో రెడ్డి జాగృతి ఆద్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఐకాస రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ మోదీ పాల్గొనే సభ ను జయప్రదం చేయాలని కోరారు.



Body:గోడ పత్రికలు ఆవిష్కరణ


Conclusion:8008574820
Last Updated : Feb 20, 2019, 12:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.