ETV Bharat / state

డెంగీపై అధికారుల అలసత్వం.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు...

author img

By

Published : Oct 21, 2019, 7:15 PM IST

సికింద్రాబాద్​ కంటోన్మెంట్ ప్రాంతంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్నా.. అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీస్తున్నాయి.

అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన బృందా

మారుతున్న వాతావరణ పరిస్థితులు, పరిసరాల అపరిశుభ్రతతో రోజు రోజుకు డెంగీ బాధితులు పెరుగుతున్నారు. మారేడ్​ పల్లి పీఎస్ పరిధిలో బృందా అనే బాలిక డెంగీ బారిన పడి ఆసుపత్రి పాలైంది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న బృందా ఉదయం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరో తరగతి చదువుతున్న బృందా మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో కురుకుపోయారు.
కంటోన్మెంట్ ప్రాంతంలోని అధికారుల నిర్లక్ష్యం, దోమల మందు పిచికారి లేమి, పరిశుభ్రత పాటించకపోవడం తదితర కారణాల వల్ల డెంగీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్లే అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన బృందా

ఇవీ చూడండి : ప్రతి రాత్రి వారి నిద్ర శ్మశానంలోనే.. ఎందుకంటే..?

మారుతున్న వాతావరణ పరిస్థితులు, పరిసరాల అపరిశుభ్రతతో రోజు రోజుకు డెంగీ బాధితులు పెరుగుతున్నారు. మారేడ్​ పల్లి పీఎస్ పరిధిలో బృందా అనే బాలిక డెంగీ బారిన పడి ఆసుపత్రి పాలైంది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న బృందా ఉదయం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరో తరగతి చదువుతున్న బృందా మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో కురుకుపోయారు.
కంటోన్మెంట్ ప్రాంతంలోని అధికారుల నిర్లక్ష్యం, దోమల మందు పిచికారి లేమి, పరిశుభ్రత పాటించకపోవడం తదితర కారణాల వల్ల డెంగీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్లే అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన బృందా

ఇవీ చూడండి : ప్రతి రాత్రి వారి నిద్ర శ్మశానంలోనే.. ఎందుకంటే..?

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..వాతావరణ పరిస్థితుల వల్ల పరిసరాల అపరిశుభ్రత వల్ల రోజురోజుకు డెంగీ బాధితులు పెరుగుతున్నారు..మారేడ్పల్లి పిఎస్ పరిధిలోని లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన బృంద అనే పన్నెండేళ్ల చిన్నారి డెంగ్యూ బారిన పడి ఆసుపత్రి పాలైంది..కొన్ని రోజుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బృందా ఈరోజు ఉదయం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు..కంటోన్మెంట్ ప్రాంతం లోని అధికారుల నిర్లక్ష్యం సరైన ఫాగింగ్ చేయకపోవడం పరిశుభ్రత పాటించక పోవడం, మూలంగా డెంగ్యూ వ్యాధి గ్రస్తులు పెరుగుతున్నట్లు తెలిపారు..ఆరో తరగతి చదువుతున్న బృందా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు..డెంగ్యూ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే అంటుంటే అధికారుల లోపం వల్లనే అనేక ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.