ETV Bharat / state

ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు

author img

By

Published : Aug 27, 2019, 10:31 PM IST

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో గిరిజన ప్రజా సమాఖ్య సంఘం సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆ సంఘ నాయకులు ఆరోపించారు.

ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో గిరిజన ప్రజా సమాఖ్య సంఘం సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన 25 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆ సంఘ నాయకులు ఆరోపించారు. 10శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షడు శంకర్​ నాయక్ డిమాండ్​ చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల అడవుల్లో చేపడుతున్న యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు సంబంధించి పట్టా పుస్తకాలను అందజేయాలన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు
ఇదీ చూడండి: హై అలర్ట్​: భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..!

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో గిరిజన ప్రజా సమాఖ్య సంఘం సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన 25 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆ సంఘ నాయకులు ఆరోపించారు. 10శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షడు శంకర్​ నాయక్ డిమాండ్​ చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల అడవుల్లో చేపడుతున్న యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు సంబంధించి పట్టా పుస్తకాలను అందజేయాలన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు
ఇదీ చూడండి: హై అలర్ట్​: భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.