ETV Bharat / state

మాసబ్​ ట్యాంక్​ పాలిటెక్నిక్​ కళాశాలలో 24 నామినేషన్లు దాఖలు

author img

By

Published : Nov 20, 2020, 6:18 PM IST

నగరంలో జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మాసబ్​ ట్యాంక్​ పాలిటెక్నిక్​ కళాశాలలో ఈ రోజు మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి.

nominations ended in masab tank polytechnic
మాసబ్​ ట్యాంక్​ పాలిటెక్నిక్​ కళాశాలలో 24 నామినేషన్లు దాఖలు

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు తెరాస, భాజపా, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి మొత్తం 24 నామపత్రాలు దాఖలు చేశారు.

గుడిమల్కాపూర్​ డివిజన్​లో కమలం నుంచి కరుణాకర్, తెరాస నుంచి బంగారు ప్రకాష్, కాంగ్రెస్ నుంచి వేణు, హైమద్ నగర్ డివిజన్​లో భాజపా నుంచి రాధా బాయి, ఎంఐఎం నుంచి సర్ఫరాజ్, తెరాస నుంచి సారిక నామినేషన్​ వేశారు. విజయనగరకాలనీలో భాజపా నుంచి అశ్వని, ఎంఐఎం నుంచి కసిమ్, తెరాస నుంచి స్వరూప నామినేషన్లు దాఖలు చేశారు.

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు తెరాస, భాజపా, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి మొత్తం 24 నామపత్రాలు దాఖలు చేశారు.

గుడిమల్కాపూర్​ డివిజన్​లో కమలం నుంచి కరుణాకర్, తెరాస నుంచి బంగారు ప్రకాష్, కాంగ్రెస్ నుంచి వేణు, హైమద్ నగర్ డివిజన్​లో భాజపా నుంచి రాధా బాయి, ఎంఐఎం నుంచి సర్ఫరాజ్, తెరాస నుంచి సారిక నామినేషన్​ వేశారు. విజయనగరకాలనీలో భాజపా నుంచి అశ్వని, ఎంఐఎం నుంచి కసిమ్, తెరాస నుంచి స్వరూప నామినేషన్లు దాఖలు చేశారు.

ఇదీ చదవండి: ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.