ETV Bharat / state

'నేటినుంచే దేశవ్యాప్తంగా నూతన వాహన చట్టం అమలు' - హైదరాబాద్ ఎర్రమంజిల్

నూతన వాహన చట్టాన్ని నేటి నుంచే దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కానీ రాష్ట్రంలో మరో వారం రోజుల తర్వాతే ఈ కొత్త చట్ట సవరణ అమలు చేసే అవకాశం ఉందని రవాణా అధికారులు పేర్కొన్నారు.

మరో వారం రోజుల తర్వాతే రాష్ట్రంలో నూతన వాహన చట్ట సవరణ అమలు
author img

By

Published : Sep 1, 2019, 12:43 AM IST

కేంద్ర మోటారు వాహన చట్టం సవరణ నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలుకాబోతుంది. పాత రవాణా చట్టాన్ని సవరించి జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ ఛాంబర్​లో రవాణా శాఖ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అమలు జరగాల్సిన తీరు, కాంపౌండింగ్ ఫీజు అమలు తీరు తెన్నులు, జరిమానా విధింపు, తదితర అంశాలపై ముఖ్య అధికారులతో కార్యదర్శి సునీల్ శర్మ సమీక్ష నిర్వహించారు. మరో వారం రోజుల తర్వాతే కొత్త చట్ట సవరణ అమలు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కసరత్తులు కొనసాగుతున్నాయని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

మరో వారం రోజుల తర్వాతే రాష్ట్రంలో నూతన వాహన చట్ట సవరణ అమలు

ఇవీ చూడండి : అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి: చుక్క రామయ్య

కేంద్ర మోటారు వాహన చట్టం సవరణ నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలుకాబోతుంది. పాత రవాణా చట్టాన్ని సవరించి జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ ఛాంబర్​లో రవాణా శాఖ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అమలు జరగాల్సిన తీరు, కాంపౌండింగ్ ఫీజు అమలు తీరు తెన్నులు, జరిమానా విధింపు, తదితర అంశాలపై ముఖ్య అధికారులతో కార్యదర్శి సునీల్ శర్మ సమీక్ష నిర్వహించారు. మరో వారం రోజుల తర్వాతే కొత్త చట్ట సవరణ అమలు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కసరత్తులు కొనసాగుతున్నాయని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

మరో వారం రోజుల తర్వాతే రాష్ట్రంలో నూతన వాహన చట్ట సవరణ అమలు

ఇవీ చూడండి : అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి: చుక్క రామయ్య

TG_HYD_72_31_TRANSPORT_MMETING_AB_3182388 Reporter: sripathi.srinivas Note: feed send 3G ( ) కేంద్ర మోటారు వాహన చట్ట సవరణ రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమలుకాబోతుంది. పాత రవాణా చట్టాన్ని సవరించి జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దీన్ని ఏవిధంగా అమలు చేయాలి, కాంపౌండింగ్ ఫీజును ఏవిధంగా అమలుచేయాలి, జరిమానాలు ఎంత విధించాలి, ఏవైనా తగ్గించే అవకాశాలు ఉన్నాయా..? తదితర అంశాలపై రవాణా శాఖ ముఖ్య అధికారులతో ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ ఛాంబర్ లో రవాణాశాఖ కార్యదర్శి సునీల్ శర్మ సమీక్ష నిర్వహించారు. మరో వారం రోజుల తర్వాతే కొత్త చట్ట సవరణ అమలు చేసే అవకాశం ఉందని...దానికి సంబంధించిన కసరత్తులు కొనసాగుతున్నాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. బైట్: రమేష్, సంయుక్త శాఖ రవాణా శాఖ అధికారి(ఐ.టీ, ఎన్ఫోర్స్ మెంట్). బైట్: పాపారావు, సంయుక్త శాఖ రవాణా శాఖ అధికారి (ఎన్ఫోర్స్ మెంట్).
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.