ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1284 కరోనా కేసులు, ఆరుగురు మృతి

author img

By

Published : Jul 18, 2020, 10:39 PM IST

Updated : Jul 18, 2020, 10:57 PM IST

రాష్ట్రంలో కొత్తగా 1284 కరోనా కేసులు, ఆరుగురు మృతి
రాష్ట్రంలో కొత్తగా 1284 కరోనా కేసులు, ఆరుగురు మృతి

22:37 July 18

రాష్ట్రంలో మరో 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేలా లేదు. తాజాగా రాష్ట్రంలో 1284 మందికి కొవిడ్‌ సోకగా... అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 667 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య.. 43 వేల మార్కు దాటింది.  

తాజాగా వచ్చిన పాజిటివ్‌ కేసులతో కలిపి ఇప్పటి వరకు 43,780 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం 1,902 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 30,607 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా ఆరుగురు కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 409 మంది మహమ్మారికి బలయ్యారు.

ఇది చదవండి: 'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'

22:37 July 18

రాష్ట్రంలో మరో 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేలా లేదు. తాజాగా రాష్ట్రంలో 1284 మందికి కొవిడ్‌ సోకగా... అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 667 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య.. 43 వేల మార్కు దాటింది.  

తాజాగా వచ్చిన పాజిటివ్‌ కేసులతో కలిపి ఇప్పటి వరకు 43,780 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం 1,902 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 30,607 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా ఆరుగురు కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 409 మంది మహమ్మారికి బలయ్యారు.

ఇది చదవండి: 'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'

Last Updated : Jul 18, 2020, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.