ETV Bharat / state

నాచారంలో పేదలకు సరుకుల పంపిణీ - nacharam corporator distributed groceries to needy

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేస్తున్నారు.

nacharam corporator distributed groceries to needy
నాచారంలో పేదలకు సరుకుల పంపిణీ
author img

By

Published : Apr 25, 2020, 12:27 PM IST

లాక్​డౌన్​ వల్ల పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా వారికి సాయం చేసేందుకు పలువురు దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తున్నారు. హైదరాబాద్​ నాచారం డివిజన్​ కార్పొరేటర్​ శాంతి సాయిశేఖర్​ 3వేల మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కరోనా వ్యాప్తి అరికట్టాలంటే లాక్​డౌన్​ నిబంధనలు పాటించడమొకటే మార్గమని కార్పొరేటర్​ శాంతి అన్నారు. లాకౌడౌన్​ సమయంలో పేదలకు సాయం చేయడానికి వీలైనంత ఎక్కువ మంది ముందుకు రావాలని కోరారు.

లాక్​డౌన్​ వల్ల పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా వారికి సాయం చేసేందుకు పలువురు దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తున్నారు. హైదరాబాద్​ నాచారం డివిజన్​ కార్పొరేటర్​ శాంతి సాయిశేఖర్​ 3వేల మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కరోనా వ్యాప్తి అరికట్టాలంటే లాక్​డౌన్​ నిబంధనలు పాటించడమొకటే మార్గమని కార్పొరేటర్​ శాంతి అన్నారు. లాకౌడౌన్​ సమయంలో పేదలకు సాయం చేయడానికి వీలైనంత ఎక్కువ మంది ముందుకు రావాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.