బహుళ ఆన్లైన్ సేవలను అందించేందుకు నగరంలో సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న శీవూట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈజీబై యాప్ను రూపొందించింది. హైదరాబాద్ సోమాజిగూడలో ఆ సంస్థ సీఈఓ రవిరావు భోస్లా, సీనియర్ హెచ్ఆర్ నోవా ఇమ్మాన్యుయేల్ యాప్ను ప్రారంభించారు.
ఈ యాప్ ద్వారా క్యాబ్ సర్వీస్, వాహన మోకానిక్, ఎలక్ట్రిషన్, ప్లంబర్, మేస్త్రీ, హెల్త్ ఇలా అన్ని రకాలైన సేవలు ఒకే యాప్ ద్వారా అందిస్తున్నట్లు సీఈఓ చెప్పారు. ప్రతి ఒక్కరు ఈజీబై యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ సేవల్ని పొందవచ్చన్నారు.
ఇదీ చూడండి : బంజారాహిల్స్లో వ్యక్తి దారుణ హత్య