ETV Bharat / state

'చే'జారకుండా కాపాడుకుందాం - 'చే'జారకుండా కాపాడుకుందాం

జూన్​ 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు పార్టీ ఫిరాయింపులు చేయకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందుకోసం పీసీసీ 25 మంది పర్యవేక్షకులను నియమించింది.

గాంధీభవన్​లో సమావేశమైన కాంగ్రెస్ సినీయర్ నేతలు
author img

By

Published : May 30, 2019, 9:34 PM IST

రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్​ల ఎన్నిక ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హనుమంతరావు, షబ్బీర్ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత వారు చేజారకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.

గాంధీభవన్​లో సమావేశమైన కాంగ్రెస్ సినీయర్ నేతలు

ఇవీ చూడండి: కేంద్రంలో కొలువుదీరిన మోదీ సర్కార్​

రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్​ల ఎన్నిక ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హనుమంతరావు, షబ్బీర్ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత వారు చేజారకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.

గాంధీభవన్​లో సమావేశమైన కాంగ్రెస్ సినీయర్ నేతలు

ఇవీ చూడండి: కేంద్రంలో కొలువుదీరిన మోదీ సర్కార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.