ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ కూకట్​పల్లిలోని వివేకానంద నగర్ డివిజన్​లో తెరాస నాయకులు రంగారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది తెరాస కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

MLA GANDHI STARTED BLOOD DONATION CAMP
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
author img

By

Published : May 4, 2020, 7:37 PM IST

కరోనా కారణంగా దేశంలో రక్త నిల్వలు తగ్గిపోతున్నందున యువత రక్త దానం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి వివేకానంద నగర్​లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ... రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

కేవలం ప్రారంభించడమే కాకుండా రక్తదానం చేసి నాయకులు, కార్యకర్తలు కూడా రక్త దానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది తెరాస నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

కరోనా కారణంగా దేశంలో రక్త నిల్వలు తగ్గిపోతున్నందున యువత రక్త దానం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి వివేకానంద నగర్​లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ... రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

కేవలం ప్రారంభించడమే కాకుండా రక్తదానం చేసి నాయకులు, కార్యకర్తలు కూడా రక్త దానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది తెరాస నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.