ETV Bharat / state

మిషన్ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్ - Mission_Bhageeratha_Workshop

ద ఇంటర్నేషనల్‌ సెంటర్ ఫర్‌ అల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసోల్యూషన్‌ ఆధ్వర్యంలో మిషన్​ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్​ను నిర్వహించారు. వారికి జ్యూడిషియల్ వ్యవస్థపై పట్టు పెరుగుతోందని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ కృపాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వర్క్​షాప్​ల ద్వారా వివాదాలు జరగకుండా చూడవచ్చునని పేర్కొన్నారు.

మిషన్ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్
author img

By

Published : Aug 19, 2019, 3:24 PM IST

మిషన్ భగీరథ ఇంజినీర్లకు వర్క్‌షాప్‌లు చాల ఉపయోగపడుతాయని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ కృపాకర్ రెడ్డి వెల్లడించారు. ఇంజినీర్లకు టెక్నాలజీ తెలుసు కానీ జ్యూడిషియల్ వ్యవస్థ గురించి తెలియదని పేర్కొన్నారు. కాబట్టి ఈ వర్క్‌షాప్‌లు దోహదపడుతాయన్నారు. ద ఇంటర్నేషనల్‌ సెంటర్ ఫర్‌ అల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసోల్యూషన్‌ ఆధ్వర్యంలో ఎర్రమంజిల్‌లోని ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో రెండు రోజులపాటు వర్క్​షాప్​ను నిర్వహించారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఏమైనా వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థలో రోజు రోజుకూ వచ్చే మార్పులు లీగల్ ఇష్యూలు ఏమైనా ఉంటే వివాదాలు పరిష్కారించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్​ఛార్జీ కార్యదర్శి జేఎల్​ఎన్ మూర్తి, చీఫ్‌ ఇంజినీర్ వినోభా దేవితోపాటు పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్

ఇవీచూడండి: తగ్గుముఖం... శాంతిస్తున్న కృష్ణమ్మ

మిషన్ భగీరథ ఇంజినీర్లకు వర్క్‌షాప్‌లు చాల ఉపయోగపడుతాయని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ కృపాకర్ రెడ్డి వెల్లడించారు. ఇంజినీర్లకు టెక్నాలజీ తెలుసు కానీ జ్యూడిషియల్ వ్యవస్థ గురించి తెలియదని పేర్కొన్నారు. కాబట్టి ఈ వర్క్‌షాప్‌లు దోహదపడుతాయన్నారు. ద ఇంటర్నేషనల్‌ సెంటర్ ఫర్‌ అల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసోల్యూషన్‌ ఆధ్వర్యంలో ఎర్రమంజిల్‌లోని ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో రెండు రోజులపాటు వర్క్​షాప్​ను నిర్వహించారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఏమైనా వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థలో రోజు రోజుకూ వచ్చే మార్పులు లీగల్ ఇష్యూలు ఏమైనా ఉంటే వివాదాలు పరిష్కారించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్​ఛార్జీ కార్యదర్శి జేఎల్​ఎన్ మూర్తి, చీఫ్‌ ఇంజినీర్ వినోభా దేవితోపాటు పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్

ఇవీచూడండి: తగ్గుముఖం... శాంతిస్తున్న కృష్ణమ్మ

TG_Hyd_22_19_Mission_Bhageeratha_Workshop_AB_3053262 Reporter: Raghuvardhan Script: Razaq ( 3260212 ) Note: ఫీడ్ సచివాలయం OFC నుంచి వచ్చింది. ( ) మిషన్ భగీరథ ఇంజినీర్లకు వర్క్‌షాప్‌లు చాల ఉపయోగపడుతాయని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ కృపాకర్ రెడ్డి అన్నారు. ఇంజినీర్లకు టెక్నాలజీ తెలుసు కాని జ్యూడిషియల్ వ్యవస్థ గురించి తెలియదని...కాబట్టి వర్క్‌షాప్‌లు దోహదపడుతాయన్నారు. మిషన్ భగీరథలో నీటి వివాదాలు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాలపై ద ఇంటర్నేషనల్‌ సెంటర్ ఫర్‌ అల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసోల్యూషన్‌ ఆధ్వర్యంలో ఎర్రమంజిల్‌లోని ఆర్‌ డబ్ల్యూ ఎ స్ కార్యాలయంలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో కృపాకర్ రెడ్డి మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఏమైనా వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం చేసుకోవచ్చునని కృపాకర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా కాంట్రాక్టు వ్యవస్థలో రోజు రోజుకూ వచ్చే మార్పులు లీగల్ ఇష్యూలు ఏమైనా ఉంటే తెలుసుకుని మన ఆధ్వర్యంలో వివాదాలు పరిష్కారం చేసుకోవచ్చునని అయన వివరించారు. వర్క్‌షాప్‌ల ద్వారా వివాదాలు జరగకుండా చూడవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఇంచార్జీ కార్యదర్శి జేఎల్‌ ఎన్ మూర్తి, చీఫ్‌ ఇంజినీర్ వినోభా దేవితోపాటు పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు. బైట్: కృపాకర్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.