ETV Bharat / state

రహీం కుటుంబానికి తలసాని పరామర్శ.. రూ.లక్ష అందజేత

author img

By

Published : Jun 15, 2020, 6:32 PM IST

తెరాస పార్టీ ముఖ్యనేత రహీం సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్​ బేగంపేటలోని ఓల్డ్​ కస్టమ్ బస్తీలోని ఆయన నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

minister talasani visited trs employeee family
రహీం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని

హైదరాబాద్​ బేగంపేటలోని ఓల్డ్​ కస్టమ్​ బస్తీకి చెందిన తెరాస పార్టీ ముఖ్య నాయకుడు రహీం కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రకటించారు. రహీం సోమవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి రహీం ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబసభ్యులను పరీమర్శించి రూ.లక్షను మంత్రి తన వ్యక్తిగతంగా రహీం కుటుంబసభ్యులకు అందజేశారు. మంత్రితోపాటు కార్పొరేటర్​ ఉప్పుల తరుణి, నరేందర్​రావు, శ్రీనివాస్​గౌడ్​ తదితరులు ఉన్నారు.

హైదరాబాద్​ బేగంపేటలోని ఓల్డ్​ కస్టమ్​ బస్తీకి చెందిన తెరాస పార్టీ ముఖ్య నాయకుడు రహీం కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రకటించారు. రహీం సోమవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి రహీం ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబసభ్యులను పరీమర్శించి రూ.లక్షను మంత్రి తన వ్యక్తిగతంగా రహీం కుటుంబసభ్యులకు అందజేశారు. మంత్రితోపాటు కార్పొరేటర్​ ఉప్పుల తరుణి, నరేందర్​రావు, శ్రీనివాస్​గౌడ్​ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.