ETV Bharat / state

డాగ్​‌ సెలూన్‌ ప్రారంభించిన మంత్రి తలసాని - ఓ మై డాగ్ లగ్జరీ‌ స్పా అండ్‌ సెలూన్‌

ఆరోగ్య సంరక్షణ మనుషులకు ఎంత అవసరమో... ప్రేమతో పెంచుకునే పెంపుడు జంతువులకు అంతే అవసరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ మై డాగ్ లగ్జరీ‌ స్పా అండ్‌ సెలూన్‌ను ప్రారంభించారు.

minister talasani srinivas yadav inaugurate ohh my dog luxury pet spa and saloon at banjarahills hyderabad
డాగ్​‌ సెలూన్‌ ప్రారంభించిన మంత్రి తలసాని
author img

By

Published : May 30, 2020, 7:43 PM IST

పెంపుడు జంతువులకు ప్రస్తుత కాలంలో మంచి డిమాండ్‌ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో డా.మురళీధర్‌, ఆయన కుమార్తె చైత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ మై డాగ్‌ లగ్జరీ స్పా అండ్‌ సెలూన్‌ను ప్రారంభించారు. పెంపుడు జంతువుల సంరక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతతో ఈ సెలూన్‌లు అందుబాటులోకి రావడం హర్షనీయన్నారు. పూర్వ కాలంలో ప్రతి ఒక్కరు పెంపుడు జంతువులను పెంచుకునే వారని... ఈ మధ్యకాలంలో పాశ్చత్య సాంస్కృతిక కారణంగా జంతువుల పెంపకం తగ్గిపోయిందన్నారు.

ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని ఏవిధంగా కోరుకుంటారో... అదే విధంగా పెంచే పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా సెలూన్​ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వహకురాలు చైత్ర తెలిపారు.

పెంపుడు జంతువులకు ప్రస్తుత కాలంలో మంచి డిమాండ్‌ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో డా.మురళీధర్‌, ఆయన కుమార్తె చైత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ మై డాగ్‌ లగ్జరీ స్పా అండ్‌ సెలూన్‌ను ప్రారంభించారు. పెంపుడు జంతువుల సంరక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతతో ఈ సెలూన్‌లు అందుబాటులోకి రావడం హర్షనీయన్నారు. పూర్వ కాలంలో ప్రతి ఒక్కరు పెంపుడు జంతువులను పెంచుకునే వారని... ఈ మధ్యకాలంలో పాశ్చత్య సాంస్కృతిక కారణంగా జంతువుల పెంపకం తగ్గిపోయిందన్నారు.

ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని ఏవిధంగా కోరుకుంటారో... అదే విధంగా పెంచే పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా సెలూన్​ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వహకురాలు చైత్ర తెలిపారు.

ఇదీ చూడండి: మోదీ 2.0: జల సంరక్షణతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.