ETV Bharat / state

15 రోజుల్లో ఇళ్లను కేటాయిస్తాం :మంత్రి తలసాని - పూల్ బాగ్ బస్తీ

హైదరాబాద్​లోని పూల్ బాగ్ బస్తీలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్, అధికారులు పరిశీలించారు. 608 మంది లబ్ధిదారులున్నట్లు తలసాని తెలిపారు. నివాసాల కోసం గతంలో చెల్లించిన 30 శాతం సబ్సిడీని ముఖ్యమంత్రితో చర్చించి తిరిగి చెల్లిస్తామని మంత్రి అన్నారు.

15 రోజుల్లో ఇళ్లను కేటాయిస్తాం :మంత్రి తలసాని
author img

By

Published : Aug 6, 2019, 8:51 PM IST

హైదరాబాద్​లోని బషీర్ బాగ్ పూల్ బాగ్ బస్తీలో జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూల్ మిషన్ కింద నిర్మించిన ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్, జీహెచ్ఎంసీ హౌసింగ్ బోర్డ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. 608 గృహాలను నిర్మించామని తెలిపారు. మరో 15 రోజుల్లోగా లబ్ధిదారులకి భవనాల్ని కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. అనంతరం గన్ ఫౌండ్రి, గౌలిగూడలో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభించారు.

15 రోజుల్లో ఇళ్లను కేటాయిస్తాం :మంత్రి తలసాని

ఇదీ చూడండి :కుటుంబ సభ్యులతో మెట్రోలో ప్రయాణించిన గవర్నర్

హైదరాబాద్​లోని బషీర్ బాగ్ పూల్ బాగ్ బస్తీలో జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూల్ మిషన్ కింద నిర్మించిన ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్, జీహెచ్ఎంసీ హౌసింగ్ బోర్డ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. 608 గృహాలను నిర్మించామని తెలిపారు. మరో 15 రోజుల్లోగా లబ్ధిదారులకి భవనాల్ని కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. అనంతరం గన్ ఫౌండ్రి, గౌలిగూడలో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభించారు.

15 రోజుల్లో ఇళ్లను కేటాయిస్తాం :మంత్రి తలసాని

ఇదీ చూడండి :కుటుంబ సభ్యులతో మెట్రోలో ప్రయాణించిన గవర్నర్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.