ETV Bharat / state

చైతన్యపురిలో నిత్యావసరాలు పంచిన మంత్రి తలసాని - హైదరాబాద్‌ చైతన్యపురి నిత్యావసరాల పంపిణీ

లాక్‌డౌన్‌ వల్ల పేదలకు ఇబ్బందులు కలగకూడదని హైదరాబాద్‌ చైతన్యపురి కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డి పేదలకు నిత్యావసరాలను సమకూర్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ చేతుల మీదుగా పేదలకు అందజేశారు.

నిత్యావసరాలు పంచిన మంత్రి తలసాని
నిత్యావసరాలు పంచిన మంత్రి తలసాని
author img

By

Published : Apr 19, 2020, 5:03 PM IST

Updated : Apr 20, 2020, 9:39 AM IST

హైదరాబాద్ చైతన్యపురి డివిజన్‌లో నివసిస్తున్న 500మంది పేదలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి నిత్యావసరాలను సమకూర్చారు. భౌతికదూరం పాటిస్తూ సరుకులను అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్న కార్పొరేటర్‌కు కాలనీ పేదలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ చైతన్యపురి డివిజన్‌లో నివసిస్తున్న 500మంది పేదలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి నిత్యావసరాలను సమకూర్చారు. భౌతికదూరం పాటిస్తూ సరుకులను అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్న కార్పొరేటర్‌కు కాలనీ పేదలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'

Last Updated : Apr 20, 2020, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.