ETV Bharat / state

తెలంగాణ మణిరత్న-2021 అవార్డులు ప్రదానం - తెలంగాణ మణిరత్న అవార్డులు ప్రదానం చేసిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వారిని గుర్తించి సత్కరించండం చాలా ఆనందంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఉప్పు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా వాల్మీకి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ మణిరత్న-2021 అవార్డులను ఆయన ప్రదానం చేశారు.

Telangana news
మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Jun 4, 2021, 12:55 PM IST

ఫ్రంట్​లైన్​ వారియర్స్​ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. వాల్మీకి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో తెలంగాణ మణిరత్న-2021 అవార్డులను ప్రదానం చేశారు. మహమ్మారిని కట్టడి చేయడంలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​ చేస్తున్న సేవలు మరవలేనివని మంత్రి పేర్కొన్నారు.

కార్యక్రమంలో వాల్మీకి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మీనుగా గోపి బోయ, ఉప్పు సత్యనారాయణ, నిత్యహరిణి, తెలంగాణ మణిరత్న అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

ఫ్రంట్​లైన్​ వారియర్స్​ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. వాల్మీకి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో తెలంగాణ మణిరత్న-2021 అవార్డులను ప్రదానం చేశారు. మహమ్మారిని కట్టడి చేయడంలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​ చేస్తున్న సేవలు మరవలేనివని మంత్రి పేర్కొన్నారు.

కార్యక్రమంలో వాల్మీకి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మీనుగా గోపి బోయ, ఉప్పు సత్యనారాయణ, నిత్యహరిణి, తెలంగాణ మణిరత్న అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Record: ద.మ.రైల్వేకు రికార్డు స్థాయిలో పార్సిల్‌ ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.