ETV Bharat / state

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'​ పాటను ఆవిష్కరించిన ఇంద్రకరణ్​

author img

By

Published : Dec 24, 2020, 5:57 PM IST

Updated : Dec 24, 2020, 6:36 PM IST

హైదరాబాద్​లోని అరణ్య భవన్​లో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​పై రూపొందించిన పాటను మంత్రి ఇంద్రకరణ్​.. వనజీవి రామయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ పాటను దేశపతి శ్రీనివాస్ రచించగా... గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

indrakaran reddy
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'​ పాటను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్​

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని అరణ్య భవన్​లో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​పై రూపొందించిన పాటను వనజీవి రామయ్యతో కలిసి ఆవిష్కరించారు.

ఈ పాటను దేశపతి శ్రీనివాస్ రచించగా.. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. లోక్ సభ సభ్యుడు సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి కొనియాడారు. హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 4 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు.

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'​ పాటను ఆవిష్కరించిన ఇంద్రకరణ్​

ఇదీ చూడండి: క్రైస్తవులకు గవర్నర్​, సీఎం క్రిస్మస్​ శుభాకాంక్షలు

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని అరణ్య భవన్​లో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​పై రూపొందించిన పాటను వనజీవి రామయ్యతో కలిసి ఆవిష్కరించారు.

ఈ పాటను దేశపతి శ్రీనివాస్ రచించగా.. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. లోక్ సభ సభ్యుడు సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి కొనియాడారు. హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 4 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు.

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'​ పాటను ఆవిష్కరించిన ఇంద్రకరణ్​

ఇదీ చూడండి: క్రైస్తవులకు గవర్నర్​, సీఎం క్రిస్మస్​ శుభాకాంక్షలు

Last Updated : Dec 24, 2020, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.