ETV Bharat / state

ప్రైవేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలి: మంత్రి ఈటల

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఓవైసీ, కామినేని ఆస్పత్రులను సందర్శించి... వైద్యులకు, అధికారులకు పలు సూచనలు చేశారు.

author img

By

Published : Jul 1, 2020, 2:23 PM IST

Updated : Jul 2, 2020, 12:41 AM IST

minister-etala-rajendar-visit-private-hospitals-and-giving-some-suggestions-corona-treatment
'రేపటి నుంచే కరోనా బాధితులకు చికిత్స అందించాలి'

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కరోనా చికిత్స ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఓవైసీ, ఎల్బీనగర్​లోని కామినేని ఆస్పత్రులను సందర్శించారు. రేపటి నుంచే కరోనా బాధితులకు చికిత్స అందించాలని సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కరోనా చికిత్స ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఓవైసీ, ఎల్బీనగర్​లోని కామినేని ఆస్పత్రులను సందర్శించారు. రేపటి నుంచే కరోనా బాధితులకు చికిత్స అందించాలని సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇవీ చూడండి: బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Last Updated : Jul 2, 2020, 12:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.