ETV Bharat / state

ఆదోనిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పర్యటన

author img

By

Published : Mar 5, 2021, 5:20 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించి జమియా మసీద్​లో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. అనంతరం కర్నూలు బయల్దేరిన ఆయన.. రేపు ఆదోనిలో నిర్వహించనున్న పురపాలక ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.

mim-chief-asaduddin-visits-adoni
ఆదోనిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పర్యటన

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు కర్నూలు వచ్చిన ఆయన.. ఆదోని జమియా మసీద్​లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కర్నూలుకు బయల్దేరి వెళ్లారు. రేపు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి మరోసారి ఆదోని రానున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు కర్నూలు వచ్చిన ఆయన.. ఆదోని జమియా మసీద్​లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కర్నూలుకు బయల్దేరి వెళ్లారు. రేపు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి మరోసారి ఆదోని రానున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీచదవండి: విజయవాడను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.