ETV Bharat / state

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

author img

By

Published : Dec 4, 2020, 12:13 PM IST

Updated : Dec 4, 2020, 1:28 PM IST

mohammad majid hussain
mohammad majid hussain

12:12 December 04

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

గ్రేటర్​ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నం డివిజన్​తో ఎంఐఎం బోణి కొట్టింది. 5,483 ఓట్ల మెజార్టీతో మహమ్మద్ మాజీద్​ హుస్సేన్​ విజయం సాధించారు. ఆయన విజయంతో మజ్లిస్ కార్యకర్తలో హర్షం నెలకొంది. మహమ్మద్ మాజీద్​ హుస్సేన్​ 2012 -2015 వరకు హైదరాబాద్​ మేయర్​గా పనిచేశారు. తనను గెలిపించినందుకు ఓటర్లకు మాజీద్​ హుస్సేన్ ధన్యవాదాలు తెలిపారు.  

ఇదీ చదవండి : బ్యాలెట్​ ఓట్ల లెక్కింపులో భాజపా ఆధిక్యం..

12:12 December 04

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

గ్రేటర్​ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నం డివిజన్​తో ఎంఐఎం బోణి కొట్టింది. 5,483 ఓట్ల మెజార్టీతో మహమ్మద్ మాజీద్​ హుస్సేన్​ విజయం సాధించారు. ఆయన విజయంతో మజ్లిస్ కార్యకర్తలో హర్షం నెలకొంది. మహమ్మద్ మాజీద్​ హుస్సేన్​ 2012 -2015 వరకు హైదరాబాద్​ మేయర్​గా పనిచేశారు. తనను గెలిపించినందుకు ఓటర్లకు మాజీద్​ హుస్సేన్ ధన్యవాదాలు తెలిపారు.  

ఇదీ చదవండి : బ్యాలెట్​ ఓట్ల లెక్కింపులో భాజపా ఆధిక్యం..

Last Updated : Dec 4, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.