ETV Bharat / state

కాంగ్రెస్​ నేతపై ఎంఐఎం కార్యకర్తల దాడి

పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్​ పాతబస్తీలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో కాంగ్రెస్​ నేత ఈస మిస్రీకి స్వల్ప గాయాలయ్యాయి.

author img

By

Published : Apr 12, 2019, 8:03 AM IST

కాంగ్రెస్​ నేతపై ఎంఐఎం కార్యకర్తల దాడి

లోక్​సభ పోలింగ్​ సందర్భంగా పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేశారని కాంగ్రెస్​ నేత ఈస మిస్రీ ఆరోపించారు. పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని వాపోయారు.

దాడి విషయం తెలుసుకున్న హైదరాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఫిరోజ్​ఖాన్​ చంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​కు వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్​ నేతపై ఎంఐఎం కార్యకర్తల దాడి
ఇవీ చూడండి: తూటాలకు భయపడం.. ఓటేసి తీరతాం

లోక్​సభ పోలింగ్​ సందర్భంగా పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేశారని కాంగ్రెస్​ నేత ఈస మిస్రీ ఆరోపించారు. పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని వాపోయారు.

దాడి విషయం తెలుసుకున్న హైదరాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఫిరోజ్​ఖాన్​ చంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​కు వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్​ నేతపై ఎంఐఎం కార్యకర్తల దాడి
ఇవీ చూడండి: తూటాలకు భయపడం.. ఓటేసి తీరతాం
Intro:Hyd_tg_95_11_mim_attack_on_congress_ab_c18.md sulthan 9394450285.
నోట్.. whatsup desk kuda visuvals vachhaye vadukogalaru.


కాంగ్రెస్ నేత ఈస మిస్రి పై దాడి జరిగిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో చోటు చేసుకుంది. ఈస మిస్రి . పోలీసుల ముందే తన పై mim నేతలు, కార్యకర్తలు దాడి చేశారని ఈస మిస్రి తెలిపాడు.
విషయం తెలుసుకున్న హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఫెరోజ్ ఖాన్ చంద్రయ్నగుట్ట ps కు వచ్చి పోలిసులతో మాట్లాడారు.

గత mla ఎన్నికల లో చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.
బైట్.. ఈస మిస్రి కాంగ్రెస్ నేత.....



Body:చంద్రయ్నగుట్ట.....


Conclusion:హైదరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.