ETV Bharat / state

లాక్​డౌన్​తో సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులు

author img

By

Published : May 17, 2021, 6:15 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు... సొంతూళ్లలు పయనమయ్యారు. సడలింపు సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలసకూలీలు... రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల కోసం రైల్వేస్టేషన్‌ వద్ద అధికారులు పలు ఏర్పాట్లు చేశారు.

Migrants arriving at Secunderabad railway station
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు భారీగా చేరుకుంటున్న వలస కూలీలు

.

Migranసికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు భారీగా చేరుకుంటున్న వలస కూలీలు ts arriving at Secunderabad railway station

ఇదీ చదవండి: కొవిడ్ కట్టడికి సమష్టిగా కృషి చేయాలి: డా.ప్రసాద్ గిరమెళ్ల

.

Migranసికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు భారీగా చేరుకుంటున్న వలస కూలీలు ts arriving at Secunderabad railway station

ఇదీ చదవండి: కొవిడ్ కట్టడికి సమష్టిగా కృషి చేయాలి: డా.ప్రసాద్ గిరమెళ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.