ETV Bharat / state

రేపటి నుంచి రాయదుర్గం వరకు మెట్రో పరుగులు

హైదరాబాద్​ ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత మెరుగవుతున్నాయి. హైటెక్​సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో పరుగులు తీయనుంది. రేపటి నుంచే సేవలు ప్రారంభిస్తామని మెట్రో రైల్​ ఎండీ ఎన్​వీఎస్​ రెడ్డి తెలిపారు.

author img

By

Published : Nov 28, 2019, 2:34 PM IST

metro-train-new-corridor-in-hyderabad
పరుగులకు సిద్ధమైన హైటెక్​సిటీ రాయదుర్గం మెట్రో కారిడార్​

హైదరాబాద్ మహానగరంలో మరో మెట్రో కారిడార్ సిద్ధమైంది. ప్రయాణికుల సౌకర్యార్ధం హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం స్ట్రెచ్ కారిడార్ 3గా పిలువబడే బ్లూలైన్‌ను తెరవడానికి భద్రతా ధృవీకరణ పత్రం జారీ అయింది. మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

రేపు ఉదయం పదిన్నర గంటలకు మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్ హైటెక్‌ సిటీ వద్ద మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నట్లు ఎన్‌వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే రైలులో మంత్రులిద్దరూ రాయదుర్గం వరకు ప్రయాణం చేస్తారని తెలిపారు. ఆ తర్వాత సామాన్యులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎండీ వివరించారు.

పరుగులకు సిద్ధమైన హైటెక్​సిటీ రాయదుర్గం మెట్రో కారిడార్​

ఇదీ చూడండి: నగరంలో ఆధార్​ సేవా తొలి కేంద్రం ప్రారంభం...

హైదరాబాద్ మహానగరంలో మరో మెట్రో కారిడార్ సిద్ధమైంది. ప్రయాణికుల సౌకర్యార్ధం హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం స్ట్రెచ్ కారిడార్ 3గా పిలువబడే బ్లూలైన్‌ను తెరవడానికి భద్రతా ధృవీకరణ పత్రం జారీ అయింది. మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

రేపు ఉదయం పదిన్నర గంటలకు మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్ హైటెక్‌ సిటీ వద్ద మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నట్లు ఎన్‌వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే రైలులో మంత్రులిద్దరూ రాయదుర్గం వరకు ప్రయాణం చేస్తారని తెలిపారు. ఆ తర్వాత సామాన్యులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎండీ వివరించారు.

పరుగులకు సిద్ధమైన హైటెక్​సిటీ రాయదుర్గం మెట్రో కారిడార్​

ఇదీ చూడండి: నగరంలో ఆధార్​ సేవా తొలి కేంద్రం ప్రారంభం...

TG_Hyd_24_28_Metro_Rayadurgam_Bluline_Dry_3182301 Reporter: Karthik Script: Razaq ( ) హైదరాబాద్ మహానగరంలో మరో మెట్రో కారిడార్ సిద్దమైంది. ప్రయాణికుల కోసం హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం స్ట్రెచ్ కారిడార్ 3గా పిలువబడే బ్లూలైన్‌ను తెరవడానికి భద్రతా ధృవీకరణ పత్రాన్ని జారీ అయినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్ హైటెక్‌ సిటీ వద్ద మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని ఎన్‌వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.ఇదే రైలులో మంత్రులిద్దరూ హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణం చేస్తారని తెలిపారు. ఆ తర్వాత రాయదుర్గం వరకు సాధారణ ప్రయాణికుల సేవలు ప్రారంభమవుతాయని ఎండీ వివరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.