ETV Bharat / state

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్​ పంపిణీ - tenth students latest news

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు 'ఆపన్న్ హస్త్' చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీవో నేత, కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ మమత హాజరయ్యారు.

masks and sanitaizers distribution to students in hyderabad
విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్​ పంపిణీ
author img

By

Published : Jun 5, 2020, 6:19 PM IST

Updated : Jun 6, 2020, 8:17 AM IST

ఆపన్న హస్తం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఆపన్న్​ హస్త్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు సుధా నయన, కోశాధికారి విజయ్ కుమార్ వెంపటి స్వర్ణాంజలి హైస్కూల్ ఛైర్మన్ అర్తికకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీవో నేత, కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ మమత హాజరయ్యారు. విద్యార్థులు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా ధరించి కరోనాను తరిమికొట్టాలన్నారు. విద్యార్థులు జాగ్రత్తగా పరీక్షలు రాయాలని మమత సూచించారు.

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్​ పంపిణీ

ఇదీ చదవండి:వలస గోస: బతుకు బండికి అన్నదమ్ములే కాడెడ్లు

ఆపన్న హస్తం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఆపన్న్​ హస్త్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు సుధా నయన, కోశాధికారి విజయ్ కుమార్ వెంపటి స్వర్ణాంజలి హైస్కూల్ ఛైర్మన్ అర్తికకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీవో నేత, కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ మమత హాజరయ్యారు. విద్యార్థులు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా ధరించి కరోనాను తరిమికొట్టాలన్నారు. విద్యార్థులు జాగ్రత్తగా పరీక్షలు రాయాలని మమత సూచించారు.

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్​ పంపిణీ

ఇదీ చదవండి:వలస గోస: బతుకు బండికి అన్నదమ్ములే కాడెడ్లు

Last Updated : Jun 6, 2020, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.