ETV Bharat / state

అత్తాపూర్​ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Oct 14, 2020, 8:38 PM IST

భాగ్యనగరంలో కురిసిన వర్షాలకు జంట జలాశయాలతో పాటు అన్ని చెరువులు నిండిపోయాయి. ఈ మేరకు అత్తాపూర్​ బ్రిడ్జి కింద నుంచి మూసీనదిలోకి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.

many people gathered to see water flow to musi river at attapur bridge
అత్తాపూర్​ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్​లో కురిసిన వర్షాలకు మూసీనదిలోకి భారీగా వరద నీరు తరలిపోతున్న నేపథ్యంలో అత్తాపూర్​ బ్రిడ్జి వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. అత్తాపూర్​ రోడ్డు, వంతెనతోపాటు పీవీఎన్​ఆర్​ రహదారి, వాటర్​పైప్​లైన్​ ఉండగా.. స్థానికులు తరలివచ్చి... నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను వీక్షిస్తున్నారు.

గత 30 ఏళ్లలో ఇంత ప్రవాహాన్ని తామెన్నడూ చూడలేదని.. మూసీలో నీరు బ్రిడ్జిని తాకినట్లు వెళ్తుండటం చూస్తే చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు.

అత్తాపూర్​ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా?

ఇదీ చదవండిః 'సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలి'

హైదరాబాద్​లో కురిసిన వర్షాలకు మూసీనదిలోకి భారీగా వరద నీరు తరలిపోతున్న నేపథ్యంలో అత్తాపూర్​ బ్రిడ్జి వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. అత్తాపూర్​ రోడ్డు, వంతెనతోపాటు పీవీఎన్​ఆర్​ రహదారి, వాటర్​పైప్​లైన్​ ఉండగా.. స్థానికులు తరలివచ్చి... నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను వీక్షిస్తున్నారు.

గత 30 ఏళ్లలో ఇంత ప్రవాహాన్ని తామెన్నడూ చూడలేదని.. మూసీలో నీరు బ్రిడ్జిని తాకినట్లు వెళ్తుండటం చూస్తే చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు.

అత్తాపూర్​ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా?

ఇదీ చదవండిః 'సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.