ETV Bharat / state

'దేశంలోనే గొప్ప మండలి ఛైర్మన్​గా పేరు తెచ్చుకోవాలి'

శాసనమండలి ఛైర్మన్​గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్​ రెడ్డికి మండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్​ అభినందలు తెలిపారు.

author img

By

Published : Sep 11, 2019, 1:20 PM IST

శాసనమండలి

వార్డు మెంబర్​ నుంచి మండలి ఛైర్మన్​ వరకు అంచెలంచెలుగా గుత్తా సుఖేందర్​ రెడ్డి ఎదిగిన తీరు అందరికి ఆదర్శప్రాయమన్నారు మండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్​. ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తాకు నేతి అభినందనలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుత్తా చేపట్టని పదవి అంటూ ఏదీ లేదని చెప్పారు. భారతదేశంలోనే తెలంగాణ శాసనమండలికి గొప్ప పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

'దేశంలోనే గొప్ప మండలి ఛైర్మన్​గా పేరుతెచ్చుకోవాలి'

ఇవీ చూడండి:మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

వార్డు మెంబర్​ నుంచి మండలి ఛైర్మన్​ వరకు అంచెలంచెలుగా గుత్తా సుఖేందర్​ రెడ్డి ఎదిగిన తీరు అందరికి ఆదర్శప్రాయమన్నారు మండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్​. ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తాకు నేతి అభినందనలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుత్తా చేపట్టని పదవి అంటూ ఏదీ లేదని చెప్పారు. భారతదేశంలోనే తెలంగాణ శాసనమండలికి గొప్ప పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

'దేశంలోనే గొప్ప మండలి ఛైర్మన్​గా పేరుతెచ్చుకోవాలి'

ఇవీ చూడండి:మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.