ETV Bharat / state

అయోధ్య తీర్పు హర్షణీయం: మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు - maharastra farmer governor vidya sagar rao visit to ram mandir

హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని రామాలయాన్ని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు.

రాముడి సన్నిధిలో మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు
author img

By

Published : Nov 12, 2019, 2:36 PM IST

రాముడి సన్నిధిలో మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు

అయోధ్య రామ మందిరం తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్​ విద్యాసాగర్​రావు అన్నారు. హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని రామాలయాన్ని సందర్శించారు. అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ... రామున్ని దర్శించుకున్నాని తెలిపారు.

రాముడి సన్నిధిలో మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు

అయోధ్య రామ మందిరం తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్​ విద్యాసాగర్​రావు అన్నారు. హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని రామాలయాన్ని సందర్శించారు. అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ... రామున్ని దర్శించుకున్నాని తెలిపారు.

Intro:మాజీ గవర్నర్ విద్యాసాగరరావు రామ్ మందిర్ దర్శనంBody:మాజీ గవర్నర్ విద్యాసాగరరావు రామ్ మందిర్ దర్శనంConclusion:హైదరాబాద్: ()కార్తీక పౌర్ణమి సందర్భంగా లంగర్ హౌస్ రామాలయాన్ని దర్శించుకున్న మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు.
విద్యాసాగర్రావు మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానంలో అయోధ్య రామ మందిరం కేసు తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ విజయాన్ని పురస్కరించుకొని లంగర్ హౌస్ లోని రామ మందిరాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు.
బైట్: విద్యాసాగర్రావు (మహారాష్ట్ర మాజీ గవర్నర్)

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.