ETV Bharat / state

వెంకటేశ్వర దేవాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

హైదరాబాద్​ మాసాబ్​ ట్యాంక్​ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. పూర్ణాహుతి హోమం అనంతరం భక్తులు పవిత్రాలను అందుకున్నారు. ఈ పవిత్రాలు తమకు ఆయురారోగ్యాలు కలుగజేస్తాయనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.

author img

By

Published : Aug 20, 2019, 7:10 PM IST

హైదరాబాద్​ వెంకటేశ్వర దేవాలయంలో ముగిన పవిత్రోత్సవాలు

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ ఎన్ఎండీసీ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు చివరిరోజు ఘనంగా ముగిశాయి. గత మూడు రోజులుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. ఈరోజు పూర్ణాహుతి ముగిసిన తరువాత భక్తులకు పవిత్రాలను అందజేశారు. ఈ పవిత్రాలను అందుకోడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. తమకు పూర్ణాయుష్షును కలిగజేయాలంటూ హోమఫలాన్ని స్వీకరించారు.

హైదరాబాద్​ వెంకటేశ్వర దేవాలయంలో ముగిన పవిత్రోత్సవాలు

ఇదీ చూడండి: పరీక్ష రాసేందుకు వెళ్తే..ఐలవ్యూ చెప్పిన ఇన్విజిలేటర్

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ ఎన్ఎండీసీ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు చివరిరోజు ఘనంగా ముగిశాయి. గత మూడు రోజులుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. ఈరోజు పూర్ణాహుతి ముగిసిన తరువాత భక్తులకు పవిత్రాలను అందజేశారు. ఈ పవిత్రాలను అందుకోడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. తమకు పూర్ణాయుష్షును కలిగజేయాలంటూ హోమఫలాన్ని స్వీకరించారు.

హైదరాబాద్​ వెంకటేశ్వర దేవాలయంలో ముగిన పవిత్రోత్సవాలు

ఇదీ చూడండి: పరీక్ష రాసేందుకు వెళ్తే..ఐలవ్యూ చెప్పిన ఇన్విజిలేటర్

Intro:వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు


Body:వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు


Conclusion:హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసి సమీపంలో నీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు...
గత మూడు రోజులుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హోమాన్ని నిర్వహించారు.
ఈరోజు పూర్ణాహుతి తరువాత భక్తులకు పవిత్రాలను అందజేశారు.
నోట్: ఫీడ్ డెస్క్ వాట్స్అప్ ద్వారా పంపబడింది గమనించగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.