ETV Bharat / state

'కిడ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌'లో అలరించిన చిన్నారులు

author img

By

Published : Jul 28, 2019, 6:23 PM IST

హైదరాబాద్‌ తాజ్‌ డెక్కన్‌ హోటల్లో ఇండియా కిడ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌ 7 ఎడిషన్‌ కార్యక్రమం జరిగింది. చిన్నారులు ర్యాంప్‌ వాక్‌, నృత్యాల ద్వారా 80కి పైగా డిజైనర్ల  బ్రాండ్లను ప్రదర్శించారు.

'కిడ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌'లో అలరించిన చిన్నారులు
little-girls-entertained-at-kids-fashion-week

తాజ్‌డెక్కన్‌ హోటల్లో ఇండియా కిడ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌ 7 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముద్దులొలికే చిన్నారులు ట్రెండీ దుస్తులు, నూతన డిజైన్‌లతో అలరించారు. మెుత్తం 80 మంది డిజైనర్ల బ్రాండ్లను చిన్నారులు ర్యాంప్‌ వాక్‌, నృత్యాల ద్వారా ప్రదర్శించారు. ఈ వేడుకలో ప్రముఖ డిజైనర్‌ నిశ్చలారెడ్డి పాల్గొని కిడ్స్‌వేర్‌ మార్కెట్ 66 వేల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. ఈ రంగంలో డిజైనర్లకు అద్భుత అవకాశాలున్నాయని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

little-girls-entertained-at-kids-fashion-week

తాజ్‌డెక్కన్‌ హోటల్లో ఇండియా కిడ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌ 7 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముద్దులొలికే చిన్నారులు ట్రెండీ దుస్తులు, నూతన డిజైన్‌లతో అలరించారు. మెుత్తం 80 మంది డిజైనర్ల బ్రాండ్లను చిన్నారులు ర్యాంప్‌ వాక్‌, నృత్యాల ద్వారా ప్రదర్శించారు. ఈ వేడుకలో ప్రముఖ డిజైనర్‌ నిశ్చలారెడ్డి పాల్గొని కిడ్స్‌వేర్‌ మార్కెట్ 66 వేల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. ఈ రంగంలో డిజైనర్లకు అద్భుత అవకాశాలున్నాయని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Intro:మంథని ఎమ్మెల్యే ప్రెస్ మీట్.
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కి నివాళులర్పించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
పెద్దపెల్లి జిల్లా మంథనిలో మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తన నివాసంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో దేశంలో ఎన్నో కీలక మార్పులు చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో లో ఢిల్లీ లో మెట్రో రైలు ప్రారంభానికి ముఖ్య పాత్ర పోషించారు అని తెలిపారు. ప్రసార భారతి బిల్లును ప్రవేశపెట్టి దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో లను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులను అసెంబ్లీలో మాట్లాడే విధానాన్ని టీవీ లో చూపించే విధంగా లోక్ సభ అ రాజ్యసభలో లో టీవీ లను ఏర్పాటు చేయించిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు. అర్బన్ బాడీస్ కు ఎక్కువ నిధులు అందించి నా నా ఘనత జైపాల్ రెడ్డి ది అని అన్నారు.
byte. దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని ఎమ్మెల్యే


Body:యం.శివప్రసాద్, మంథని.


Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.