ప్రసిద్ధ టైల్స్ కంపెనీ కజారియా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నూతన షోరూంను ప్రారంభించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సిరామిక్ ఫ్రాంచైజీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రీమియం సెగ్మెంట్లలో మార్బుల్ టెక్, గ్లాస్ టెక్ ఉత్పత్తులు, రాక్ కార్వింగ్, సిరామిక్, విట్రిఫైడ్ టైల్స్ ఇక్కడ దొరుకుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సిరామిక్ ఫ్రాంచైజీ నిపుణులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికి మాత్రమే ఉంది'