ETV Bharat / state

​ దీక్ష విరమించిన లక్ష్మణ్... రేపు డిశ్ఛార్జ్... - undefined

ఇంటర్​ ఫలితాల అవకతవకలపై దీక్షను చేపట్టిన లక్ష్మణ్ ఎట్టకేలకు విరమించారు. ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్ల కేంద్రహోంశాఖమంత్రి హన్సరాజ్​ సూచనను ఆయన పాటించారు.

​ దీక్షను విరమించిన లక్ష్మణ్... రేపు డిశ్ఛార్జ్...
author img

By

Published : May 3, 2019, 10:27 PM IST

Updated : May 4, 2019, 6:53 AM IST

హైదరాబాద్​ నిమ్స్​లో నిరవధిక దీక్ష చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ అహీర్... లక్ష్మణ్​తో దీక్షను విరమింపచేశారు. ఇంటర్​ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ లక్ష్మణ్ గత ఐదు రోజులుగా నిరవధిక దీక్షను చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్ల దీక్ష విరమించాలని హన్సరాజ్.. లక్ష్మణ్​ను కోరారు. పార్టీ కోర్‌కమిటీ, కేంద్రమంత్రి హన్సరాజ్ సూచన మేరకు ఆయన విరమించారు.

రేపు నిమ్స్​ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్...

నిమ్స్‌లో దీక్ష విరమించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ రేపు ఇంటికి వెళ్లనున్నారు. సాయంత్రమే వెళ్లాల్సి ఉన్నా.. ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యుల సూచన మేరకు రేపు మరోసారి వైద్య పరీక్షల అనంతరం డిశ్ఛార్జ్‌ కానున్నట్లు సీనియర్‌ నేత చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు.

లక్ష్మణ్ దీక్ష విరమించినా.. ఇంటర్ అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని కమలం నేతలు తెలిపారు.

​ దీక్షను విరమించిన లక్ష్మణ్... రేపు డిశ్ఛార్జ్...

ఇవీ చూడండి:స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ పర్వం...

హైదరాబాద్​ నిమ్స్​లో నిరవధిక దీక్ష చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ అహీర్... లక్ష్మణ్​తో దీక్షను విరమింపచేశారు. ఇంటర్​ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ లక్ష్మణ్ గత ఐదు రోజులుగా నిరవధిక దీక్షను చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్ల దీక్ష విరమించాలని హన్సరాజ్.. లక్ష్మణ్​ను కోరారు. పార్టీ కోర్‌కమిటీ, కేంద్రమంత్రి హన్సరాజ్ సూచన మేరకు ఆయన విరమించారు.

రేపు నిమ్స్​ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్...

నిమ్స్‌లో దీక్ష విరమించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ రేపు ఇంటికి వెళ్లనున్నారు. సాయంత్రమే వెళ్లాల్సి ఉన్నా.. ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యుల సూచన మేరకు రేపు మరోసారి వైద్య పరీక్షల అనంతరం డిశ్ఛార్జ్‌ కానున్నట్లు సీనియర్‌ నేత చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు.

లక్ష్మణ్ దీక్ష విరమించినా.. ఇంటర్ అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని కమలం నేతలు తెలిపారు.

​ దీక్షను విరమించిన లక్ష్మణ్... రేపు డిశ్ఛార్జ్...

ఇవీ చూడండి:స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ పర్వం...

Intro:hyd_tg_16_3_emcet_jntu_av_c20

kukatpally vishnu

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం 10 గంటల నుంచి జరుగుతున్న ఎంసెట్ పరీక్షలు జే ఎన్ టివి లో వంద మందికి నిర్వహిస్తున్నారు ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఉండటంతో 8 గంటల నుంచి విద్యార్థులు పరీక్ష ఆన్లైన్ చేరుకున్నారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అటువంటి ఎంసెట్ పరీక్షకు ప్రఖ్యాతిగాంచిన జయంతి విశ్వవిద్యాలయంలో ఉదయం మరియు మధ్యాహ్నం జరిగే ఒక స్టేషన్ కు 100 మందికి మాత్రమే పరీక్ష నిర్వహిస్తుండడం గమనార్హం.. అభ్యర


Body:గ్గ


Conclusion:ఊహ
Last Updated : May 4, 2019, 6:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.