ETV Bharat / state

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

author img

By

Published : Nov 25, 2020, 4:15 PM IST

Updated : Nov 25, 2020, 4:52 PM IST

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఖండించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పీవీ, ఎన్టీఆర్‌పై అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులుగా కేటీఆర్ పేర్కొన్నారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

మహనీయుల స్మారకాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇరువురు నాయకులు సుధీర్ఘకాలం ప్రజాసేవలో ఉండి, తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులని కేటీఆర్ కొనియాడారు. అటువంటి మహానాయకులపై అక్బర్ వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదని మంత్రి హెచ్చరించారు.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పీవీ, ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదు.

--- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

  • ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. 2/2

    — KTR (@KTRTRS) November 25, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహనీయుల స్మారకాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇరువురు నాయకులు సుధీర్ఘకాలం ప్రజాసేవలో ఉండి, తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులని కేటీఆర్ కొనియాడారు. అటువంటి మహానాయకులపై అక్బర్ వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదని మంత్రి హెచ్చరించారు.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పీవీ, ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదు.

--- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

  • ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. 2/2

    — KTR (@KTRTRS) November 25, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్

Last Updated : Nov 25, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.