ETV Bharat / state

ఈనెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం - Krishna Board Meeting in telangana

ఈనెల 27వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. దీనికి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరుకానున్నారు.

Krishna Board Meeting in telangana
author img

By

Published : Nov 7, 2019, 5:53 AM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27వ తేదీన సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్​లతో పాటు ఇతర ఇంజినీర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. ప్రస్తుత సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డుకు నిధులు, ఆంధ్రప్రదేశ్​కు బోర్డు తరలింపు, నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించనున్నారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27వ తేదీన సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్​లతో పాటు ఇతర ఇంజినీర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. ప్రస్తుత సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డుకు నిధులు, ఆంధ్రప్రదేశ్​కు బోర్డు తరలింపు, నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి​ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.