ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

author img

By

Published : Jun 3, 2020, 1:56 PM IST

హైదరాబాద్​ అంబర్​పేట ప్రధాన కూడలి నుంచి నిర్మించే నాలుగు లైన్ల వంతెన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ రాశారు. స్థలసేకరణ త్వరగా పూర్తిచేసి పైవంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

kishan reddy letter to cm kcr about building bridge
సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. హైదరాబాద్​ అంబర్​పేట ప్రధాన కూడలి నుంచి నిర్మించే నాలుగు లైన్ల వంతెన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

202 జాతీయ రహదారిపై అంబర్​పేట క్రాస్​ రోడ్డు వద్దనున్న వంతెన నిర్మాణానికి రెండు సంవత్సరాల కింద కేంద్ర హోంశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. జీహెచ్​ఎంసీ స్థల సేకరణను త్వరగా పూర్తి చేసి పైవంతెనను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

kishan reddy letter to cm kcr about building bridge
సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. హైదరాబాద్​ అంబర్​పేట ప్రధాన కూడలి నుంచి నిర్మించే నాలుగు లైన్ల వంతెన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

202 జాతీయ రహదారిపై అంబర్​పేట క్రాస్​ రోడ్డు వద్దనున్న వంతెన నిర్మాణానికి రెండు సంవత్సరాల కింద కేంద్ర హోంశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. జీహెచ్​ఎంసీ స్థల సేకరణను త్వరగా పూర్తి చేసి పైవంతెనను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

kishan reddy letter to cm kcr about building bridge
సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.